MLA KP Vivekanand | కేటీఆర్ భాష గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భాష మార్చుకోవాలని చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. సీఎం అయ్యాక కూడా
కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి సీఎం రేవంత్రెడ్డి రూ.2,500 కోట్లు వసూలు చేశారంటూ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై హనుమకొండకు చెందిన కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్రావు ఫిర్
పెద్దపల్లి, వరంగల్ ఎంపీ స్థానాలను తమకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ సమితి ఎస్సీ జాతీయ అధ్యక్షుడు బైరి వె�
CM Revanth Reddy | రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
Maheshwar Reddy | భారతీయ జనతా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48గంటలు కూడా ఉండదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీఆర్
నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసి, పోరాట పంథాలో కదం తొకుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్తు�
ప్రజల్లో మంచి స్పందన ఉంది.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలువాలని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో �
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం కారణంగా 4 నెలలుగా పవర్ లూమ్ యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదురొంటున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ
మంచిర్యాల జిల్లా మందమర్రిలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నది. మందమర్రిలోని కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్ర�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతులంటే కో పం. అందుకే ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసిండు. ఇప్పుడు సాగుకు నీరందించకుండా ఇబ్బందిపెడుతున్నడు. ని జంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే పంటలకు నీరం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చాలని చూస్తున్నారని ఎంపీ కే కేశవరావు కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ ఆరోపించారు. కేశవరావు పదవుల కోసం పార్టీ మారుతారని తాను అనుకోవడంలేదని, ఆయనకు పద
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (K.Keshava Rao) భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్యమంత్రితో పార్టీ చేరికకు సంబంధించిన అంశాలపై చర్చ�
గత కొద్ది నెలలుగా మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో సాగుతున్న ‘రాజకీయ అవినీతి’ గురించి మొన్నొక ప్రొఫెసర్ నాతో మాట్లాడుతూ ‘రాజకీయాలు భ్రష్టు పట్టినయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ అవినీతిపరులే.