రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఫార్మా విలేజ్ల ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. తొలుత మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ర�
రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంత రాయం లేకుండా విద్యుత్ను అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. విద్యుత్
‘పనిచేసి పదిమందిని సాకితే.. ఉపాయంతో ఊరందర్నీ సాకిండట’ తెలివిమంతుడిని ఉద్దేశించి నానుడిలో ఉన్న సామెత ఇది. కాంగ్రెస్ పాలన, కేసీఆర్ పాలనా తీరుకు ఇది చక్కగా సరిపోతుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ
పదేండ్ల తరువాత మళ్లీ కరువు తరుముకొస్తున్నది. బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులో ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు 1.98 మీటర్ల లోతుకు పడిపోయింది. జనగామ జిల్లాలో గత ఏడాది 5.39 మీటర్లపైన ఉన్న భూగర్భ నీటి మట్టాలు..ఈ ఏడాది మార్చి
రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రూ.750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలను ఎందుకు చెల్ల�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ ఏర్పాటైంది. సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్తో టీపీస�
‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి పరిస్థితిని తెచ్చింది. నమ్మి ఓట్లు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత�
ప్రతి ఎన్నిల్లో డ్రామాలు చేయడం, ప్రజలను మోసం చేయడంలో రేవంత్రెడ్డి దిట్ట అని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో కృష్ణ, మాగనూరు మండలాల బీ�
వరద కాలువలోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తక్కళ్లపెల్లి, భీమారం మండలం మన్నెగూడెం గ్రామాల రైతులు శనివారం కథలాపూర్ శివారులోని వరద కాలువ బ్రిడ్జిపై ధర్నా �
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎస్సారెస్పీ డీ-83 కెనాల్ను నమ్ముకొని సాగు చేసిన సీతంపల్లి, ఇప్పలపల్లిలోని సుమారు 700 ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొన్నది.
రైతాంగం దిగాలుపడి దిక్కుతోచని స్థితిలో ఉంటే రాష్ట్ర సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులెవరూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కనీస ఓదార