సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యంతో సాగునీరు, తాగునీటి కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. పల్లెలు తాగునీటికి తండ్లాడుతున్నాయని, పట్టణాల�
‘తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కారణం. మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. సాగు నీటి కష్టాలను తీర్చవచ్చు. కావాలనే బరాజ్లోని నీటిని ది�
కొడంగల్లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ‘సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన మహిళలు’ శీర్షికన ప్రచురితమైన ఫొటోవార్తకు అధికారులు తక్షణమే స్పందించారు.
మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. కానీ, కావాలనే బరాజ్ల్లోని నీళ్లను దిగువకు వదిలి పంటలను ఎండబెట్టిన్రు. రైతుల నోట్లో మట్టికొట్రిన్రు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతుల�
మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దా పిచ్చయ్య,
తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని �
రైతులకు తక్షణమే రూ.2లక్షల రణమాఫీ చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని, నాలుగు నెలలవుతున్నా ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేద�
రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లా�
‘పంటలు ఎండిపోక ముందే కేసీఆర్ మాకు చెప్పవచ్చు కదా’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంటల వద్ద కేసీఆర్ చలికాచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా
‘నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. జగన్.. జగన్.. అని కొట్టుకుంటున్నది’ అని ఏపీ శాసనసభలో గర్వంగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కొద్ది రోజులకే టీడీపీలో చేరిపోయారు. అంతట�
పాడి రైతులకు 45 రోజుల పెండింగ్ బిల్లులు రూ.80 కోట్లను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకు ఒకసారి బి