తెలంగాణ వ్యాప్తంగా పంటలు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు శనివారం రా ష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్షల
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన �
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఆట ముగిసేవరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సా�
‘మిస్టర్.. రేవంత్రెడ్డి ఆన్సర్ మీ.. రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు అష్టక
రాష్ట్రంలోని దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఎన్నో దళిత కుటుంబాల్లో వెల�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలను సృష్టిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల అవి ఎండిపోయి ఎడారులుగా మారాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం�
ఎస్సీ ఉపకులాల సమస్యలు పరిషరించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం నేతలతో సీఎం రేవంత్రెడ్డిని శుక్�
సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి కాపాడేందుకు, నేతన్నలను ఆదుకొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తా
మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్లమెం ట్ ఎన్నికల్లో మాదిగలకు స్థానం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ మండిపడ్డారు.
DK Aruna | రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు..మిస్టర్ రేవంత్రెడ్డి ఆన్సర్మీ అంటూ బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ఆరు గ్యారంటీలను ఇంకా అమలు చేయలేదని మండ�
KCR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గలీజ్గా మాట్లాడుతున్నాడరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Hairsh Rao | తెలంగాణ ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెద�
Loan Waiver | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెకినట్టేనా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిలదీ�