కరువు కారణంగా అప్పులపాలై రైతులెవరూ చనిపోలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఎండిన పంట లెక్కలు తీసి రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరువొచ్చింది. మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరితే.. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వాలని సీఎం రేవంత్ సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు.
కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేత�
Congress | అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు.. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావో రేవో అ�
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. తమకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని రగిలిపోతున్న ఆ సామాజికవర్గం అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న�
MLA Harish Rao | ఆరు గ్యారెంటీలకు తనదే జిమ్మేదారీ అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల జిమ్మేదారీ ఏమాయె? అని ప్రశ్నిం
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతుదీక్షలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ దీక్షలకు పార
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వ�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఈ గ్యారంటీలపై దమ్ముం టే చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విస�
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంతటి దారుణ పరిస్థితులు ఉండేవి కావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీళ్లున్నా కేసీఆర్ను బదనాం చేసేందుకు కాంగ్రె
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చి ఇప్పుడు రైతుల ఉసురు తీస్తున్నాడని, నేడు వచ్చింది కాలం తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని దుబ్బాక ఎమ్�
Harish Rao | బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో కలిపి బదులు తీర్చుకుంటామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. కేసీఆర్ పొలంబాట పట్టడంతో క