రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే ‘మోదీ బడే భాయ్.. రేవంత్రెడ్డి ఛోటే భాయ్' అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.
‘చామలను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే.. మిమ్మల్ని చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటా’నంటూ మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
‘మాదిగ జాతిని పార్లమెంట్లో కూర్చొనివ్వరా? మాకు ఒక్క ఎంపీ టికెట్టు కూడా ఇవ్వారా? ఇది న్యాయమేనా?’ అని కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధ�
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో రైతు ముచ్చర్ల కొమురయ్య ఆత్మహత్యపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మిత్తి కట్టలేక మృత్యుఒడికి’ అనే కథనానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ స్పంది
: సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పాత బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు
Jyotirao Phule | మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11న) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
Revanth Reddy | రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక�
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
Motkupalli Narasimhulu | తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలన
రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.
అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్మూర్తి పేర్కొన్నారు.