రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏ�
CM Revanth Reddy | రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్లో(ట్విటర్) ట్వీట్ చేశారు.
CM Revant Reddy | సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయా? లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తేడా కొడుతున్నదా? ప్రత్యర్థులపై ఎప్పుడూ ఎదురుదాడి చేసే రేవంత్రెడ్డి..
రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు బీజేపీపై, ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ ఇప్పుడు ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అనే మూడు గ్రూపులుగా విడిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో బుధవారం ఏర్పాటు
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడండి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు పరిశీలించండి.. అమలుకాని హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్�