కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం సెగ తగలనున్నదా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇదే విషయంపై పార్టీని హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్�
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ 117వ జయంతి �
గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారికి...బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు పండుగలా కళకళలాడిన చేనేత రంగం మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో �
సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్కుమార్ గౌడ్ తెలిపారు.
మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్లో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి అందరూ నాయకులను ఏకతాటి మీదికి తెచ్�
CM Revanth Reddy | స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్(Babu Jagjivan Ram) జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )అన్నారు.
KTR | రాష్ట్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..! కార్మికులు రోడ్డున పడ్డా కనక
కడియం శ్రీహరి అవకాశవాది అని, ఆయన కూతురు కావ్యను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడా�
Dharmapuri Arvind | రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్
దేశంలో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. కాదు, కాదు, తమ స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను పాతర పెట్టి ‘అధికారం�
‘మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తాం. రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండి’ ఇదీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ. రేవంత్రెడ్డి ఆశించినవిధంగా డిస�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు విడుదల చేసిందని, అవి ఏం చేశారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశా�
రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్లోని గౌలీకార్ ఫంక్షన్ �