అభివృద్ధి పనులకు భూములు ఇచ్చేందుకు కొడంగల్ ప్రజలు ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములకు సైతం ప్రైవే టు భూముల ధరలే చెల్లిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని త�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాబోతున్నది. గ్రామాల్లో సొంత జాగ ఉన్నవారికే తొలుత దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకు�
గత మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్�
అస్తమానం కేసీఆర్ను విమర్శించడం మాని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు కావాలనే సీఎం రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు గురువారం హనుమకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీసీసీ నాయకుడు బత్తి ని శ్రీనివాస్ �
ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల నెలన్నర రోజుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు వారి వారి శిక్షణకు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘400 మందితో సర్కారు చెలగాటం’ పేరుతో నమస్తే తెలంగ�
అస్తిత్వం కోసం అరువై ఏండ్లు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అబివృద్ధి, సంక్షేమం శిఖరాగ్రానికి చేరిందనేది వాస్తవం. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్�
Rythu Bandhu | తెలంగాణ రైతుల సొమ్ము కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నదని బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. కరువు పరిస్థితులతో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి, ర�
Bakka Judson | తెలంగాణలో కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు త
కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (MLC By Election) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుక�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ సీఎం. ఆయన ఆ పార్టీ బాటలోనే నడుస్తున్నారా? లేక బీజేపీ బాటలో నడుస్తున్నారా? అన్నది ప్రజలకు, కాంగ్రెస్ నేతలకు అర్థం కాని గందరగోళ పరిస్థితి. ఎందుకీ పరిస్థితి అంటే.. ఢిల్లీలో కాంగ్రె�