ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో కండ్ల ముందే పంటలు ఎండుతుంటే అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సాగునీళ్ల కోసం సర్కారుపై సమరం సాగిస్తున్నారు. రోజుకొక చోట రోడ్డెక్కుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు బోర�
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే తెలంగాణ దుర్భిక్షంగా మారిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలు ఎండి �
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు భవన నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ యూన�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నదా? ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ, మరో పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా.? తాజా పరిణామాలను గమన
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అకాల వర్షాలతో ఓ వైపు రైతులు తీవ్రంగా నష్టపోతే, మరోవైపు పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి 3 నెలలు తిరక్కుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ను నమ్ముకొని ఉన్న నాయకులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన
గురుకులాల్లో బ్యాక్లాగ్లు లేకుండా చూస్తామని, అందుకోసం బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు త
Holi | రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని �
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్క�
Revanth Reddy | రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు, వారిని ఎంపిక చేయటంలో రేవంత్రెడ�