హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీజ�
యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం తొలుత లైట్గా తీసుక�
ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా ? గల్లీలో రైతుల కన్నీళ్లు పట్టవా ? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రైతులంటే చిన్నచూపు ఎందుకని, పా�
పదో తరగతి పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం, వాటికి ఉపాధ్యాయులతో జవాబులు �
ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకుండా సామాజికన్యాయం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. బాగ్లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్య�
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నదని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో రైలు ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ఇప్పుడు అదే పీపీపీ పీటముడిగా మారింది.
ఎస్సీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసెత్తకుండా మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాద
Gade Innaiah | బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటుచేసుకోబోతున్నదని తెలంగాణ ఉద్యమ�
‘కాంగ్రెస్, బీజేపీలు కావాలనే నాపై విష ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు. నేను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అధినేత కేసీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర �
పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు కోసం మంగళవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎట్టకేలకు 8 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మిగిలిన 5 కీలక నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై �
Srinivas Goud | బీఆర్ఎస్ అంటే బహుజనుల రాష్ట్ర సమితి అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బహుజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే అని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ తిరస్�
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికిన దివంగత తెలంగాణ నేత పి. జనార్దన్రెడ్డిని ఇప్పటికీ అభిమానించే వారిలో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలు కూడా గణనీయంగా ఉంటారు.