పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిచేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులకు ఢిల్లీకి ముడుపులిచ్చే తపన తప్ప కర్ణాటక రాష్ట్రం నుంచి కనీసం 10 టీఎంసీల నీళ్లు తేవాలన్న సోయి లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుదారులపై పార్టీ మారిన 24 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
ఎస్సీ సామాజిక వర్గంలోని 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైర వెంకటేశం డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఈ ఏడాది రంజాన్ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని మైనార్టీ వర్గాల ప్రతినిధి, సమాచార హక్కు కార్యకర్త కరీం అన్సారీ వెల్లడించారు.
RS Praveen Kumar | ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజల ప్రాణాలకు, తాగునీటికి, రైతుల సాగు నీళ్లకు, విద్యార్థుల స్కాలర్షిప్లు, పథకాలకు గ్యారెంటీ ఇవ్వడం లేదని.. కేవలం ప్రచార ఆర్భాటం తప్పా మరి
RS Praveen Kumar | గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఒకరిని కాలేను అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక వైపు పొగుడుతూనే మరో వైపు బెదిరిస్తున్నారని మండ�
Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికార
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరి
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్ప�
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముమ్మాటికీ రెఫరండమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మ్యానిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చామని వెల్లడించారు.
సీఎం రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు వెళ్లాల్సిన ఇండిగో (6ఈ 5099) విమానానికి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్సం 2.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ముంబైకి ప్రయాణికులతో వెళ్తున్న విమానం రన్