హైదారాబాద్ : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను(Madhu Yashki Goud) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం పరామర్శించారు. హయత్నగర్లోని మధుయాష్కి ఇంటికి చేరుకున్న సీఎం అనసూయమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు(Tribute) అర్పించారు. కాగా, మధుయాష్కీ తల్లి అనసూయమ్మ(Anasuyamma) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇటీవల ఆమె కన్నుమూశారు.