‘ఏమిటీ తొందరపాటు? ఎవరు తరుముతున్నారు? బీహార్ ఎన్నికల్లో బీజేపీ చేతికి ఆయుధం ఇద్దామనకుంటున్నారా? ప్రభుత్వపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి తీరా ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే ప్రతిపక్షాల�
MLA Sudheer Reddy | ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి తీసుకువచ్చిన జీవో 118ను ఆపి, సమస్యను మరింత జఠిలం చేస్తున్న దుర్మార్గుడు కాంగ్రెస్ నేత మధుయాష్కీ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి స�
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యమని, రెడ్లు, అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణను ఉల్లంఘించినా వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? సర్కారుపై ప్రజల ఏమనుకుంటున్నారు? ఇలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరా తీసినట్టుగా తెలుస్తున్నది.
అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు నోట్ల కట్టలతో కుట్రలకు తెరతీశారు. ఎలాగూ గెలవలేమని భావించిన హస్తం నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు.