జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఉన్న ఆయన భౌతికకాయానికి పూలమాలతో శ్రద�
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పు�
బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
Tribute | గుండెపోటుతో మరణించిన సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ సతీమణి ఓరుగంటి రాజేశ్వరమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.
కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో ఇండియన్ ఆర్మీ అడ్�
జమ్ముకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం నక్ష్బంద్ సాహిబ్ శ్మశానం గేట్లు దూకి, లోపలికి ప్రవేశించారు. 1931లో డోగ్రా సైన్యం చేతిలో మరణించిన 22 మందికి నివాళులర్పించారు.