ఎక్కడ పోయినా పాలమూరు బిడ్డను నల్లమల నుంచి వచ్చాను నాకు ఆ బాధ తెలుసు ఈ బాధ తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారని..
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇటీవల మరణించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఆమె దశదినకర్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జి. ఎల్లయ్య అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన పార్థివదేహాన్ని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతీనగర్ మ�
జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఉన్న ఆయన భౌతికకాయానికి పూలమాలతో శ్రద�
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పు�