జమ్ముకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం నక్ష్బంద్ సాహిబ్ శ్మశానం గేట్లు దూకి, లోపలికి ప్రవేశించారు. 1931లో డోగ్రా సైన్యం చేతిలో మరణించిన 22 మందికి నివాళులర్పించారు.
సమ, సమాజ స్థాపన కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడుతూ తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన వేముల వెంకట్రాజం మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని సీప�
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేలవెళ్లి రాజు తండ్రి జానయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుడి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని మండల ప్రజలు వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చ
మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.