కుల, మత అసమానత లు లేని సమ సమాజ నిర్మాణం కొరకు కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా యని కెవిపిఎస్ హనుమ కొండ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్మసీ కౌన్సిల్ సభ్యుడు మాడూరి వినోద్ కుమార్ సన్మానం చేశారు. ప్రపం
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నివాళి అర్పించాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని శ్రీనగర్ కాలనీ డ�
ఎక్కడ పోయినా పాలమూరు బిడ్డను నల్లమల నుంచి వచ్చాను నాకు ఆ బాధ తెలుసు ఈ బాధ తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారని..
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇటీవల మరణించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఆమె దశదినకర్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జి. ఎల్లయ్య అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన పార్థివదేహాన్ని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతీనగర్ మ�
జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం