పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభు
రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై వివక్ష చూపినట్టుగానే గురుకులాలను కూడా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని, ఎన్నికల కోడ్ పేరిట సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని పార్�
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బుధవారం కేరళ రాష్ర్టానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార జాతీయ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన రేవంత్రెడ్డికి ఏ�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కర్రుకాల్చి వాతపెడతారన్న భయంతోనే కొత్త డైలాగ్లు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
KCR | రెండు రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆయన వణుకు చూస్తే ఈ గవర్నమెంటు ఏడాది కూడా ఉండేటట్టు లేదని అనిపిస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో,
Congress | తెలంగాణలో కనీసం 15 లోక్సభ స్థానాలను గెలవాలని ఏఐసీసీ, 14 సీట్లు గెలిచితీరుతామని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అటు ఏఐసీసీ ఆశాభావం, ఇటు పీసీసీ ధీమాకు తగినట్టుగా క్షేత్�
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
ఒక తల్లి కోతి తన బిడ్డను చంకనేసుకొని అడవిమార్గం గుండా పోతున్నది. మార్గమధ్యలో వాటికి ఒక కాలువ అడ్డం వచ్చింది. ఆ కాల్వను దాటేందుకు తల్లి కోతి పిల్ల కోతిని చంకనెత్తుకొని నీటిలోకి దిగింది. పోగా.. పోగా నీళ్లు చ�
రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇది తన రాజకీయ జీవితంలో చూసిన విచిత్రమైన సంఘటన అని ఆయన అభివర్�
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా బ్లాక్మెయిల్ విధానాలు మానడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ సొసైటీలో బ్లాక్మెయిల్ చేసి �
పదేండ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ సభలో ఆయన మాట్లాడుతూ.. జై తెలంగాణ అనని, అమరులకు నివాళులర్పించిన ఏ�
గల్ఫ్తోపాటు ఇతర దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సమస్యల పర�