బీఆర్ఎస్లో నర్సాపూర్ నియోజకవర్గాన్నే శాసించిన మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డికి నేడు అవమానాలు తప్పడం లేదు. బీఆర్ఎస్లో ఉండగా ఉన్న గౌరవం, పెద్దరికం, హుందాతనం కనుమరుగైంది. కాంగ్రెస్లో చేరుతున్న�
డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది రేవంత్రెడ్డి అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేరలేదన్నార�
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట రైతులు పోస్టుకార్డు ద్వారా సీఎం రేవంత్రెడ్డికి వినతులు పంపారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్ర�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట నియోజకవర్గ రైతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్కార్డుల ద్వారా హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్�
Dasoju Sravan | ప్రతీకార రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ �
Telangana | కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై రైతులు పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేట రైతులు లేఖలు రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంథ
CM Revanth Reddy | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) తల్లి అనసూయమ్మ(Anasuyamma) మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condoles) వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా, హుస్సేన్సాగర్ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన, అంబేద్కర్ భారీ విగ్రహమిది. దేశంలోనే అతిభారీ విగ్రహమైన ఈ మూర్తి వద్దకు, బాబా సాహెబ్ జయంతి సందర్భంగా వందలాది మంది �
సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నట్టు జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా? పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సమరం మొదలవుతుందా? ఈ ప్రశ్నలకు అ సాధ్యం అని సమాధానం చెప్తున్నారు న్యాయ నిపుణులు, రాజక�
ఎంపీ టికెట్ల పంపిణీలో తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ ఆందోళనబాట పట్టిన మాదిగ నేతలను ఆ పార్టీ మరోసారి బురిడీ కొట్టించింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయి
రైతులకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని, లేకపోతే రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో బీఆర్ఎస్�
‘అసెంబ్లీ ఎన్నికలప్పటి జోష్, పట్టుదల పార్లమెంట్ ఎన్నికల్లో కొరవడింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు, పాత వారికి మధ్య సమన్వయలోపం కొ�
మాదిగలను కాంగ్రెస్ పార్టీ గత 75 ఏండ్లుగా మోసం చేస్తూనే ఉన్నదని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుడు తిమ్మన నవీన్రాజ్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని కమిటీ వేసి అబద్ధ వాగ్దానాలతో మ
పార్టీ ఫిరాయించిన ఎంపీ కే కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా? బీఆర్ఎస్లో దక్కినంత గౌరవం దక్కుతుందా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్ని�