‘సర్కారు వారి పాట రూ.1,700, రూ.1,823, రూ.1,900 ఏక్ బార్.. దో బార్.. తీన్ బార్'.. ఇదీ రైతుకు దక్కిన ధర. వారం రోజుల ఆందోళన తర్వాత మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నామ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైన ధాన్యం కొను�
రైతులకు గత డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే విస్మరించిందని, మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నెపంతో ఆగస్టు 15న చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్ర�
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
సీఎం రేవంత్రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు మరిచిపోయి గజినీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలుచేయలేదని, ఇప్పుడు కొత్తగా మళ్ల
నారాయణపేట సభలో సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైన�
Gadari Kishore Kumar | బీజేపీ మ్యానిఫెస్టోలో(BJP) చెప్పిందే చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈ పదేళ్లలో బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్(Gadari Kishore Kumar )అన్నారు.
వ్యవసాయ మార్కెట్లలో రైతులకు జరుగుతున్న దగాపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోతే కఠినచర్యలు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీచ
అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో రేవం త్ సర్కారు పూర్తిగా విఫమైందని, హామీలను విస్మరించిన కాంగ్రెస్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్�
నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. సర్వేలన్నీ కాంగ్రెస్ ఓడిపోతుందన్న సమాచారం.. చెప్పే మాటలు ప్రజలు నమ్మబోరని తెలిసిపాయే.. గ్యారెంటీలు కావవి, అంతా గిల్ట్ అని తేలిపాయే.. ఇక పార్టీ గట్టెక్కేది సానుభూ�
ప్రతీకార రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాం�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ‘వద్దురో కాంగ్రెస్ సర్కారు’ అంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట నుంచి రైతులు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నదాతలు సీఎం రేవంత్రెడ్డికి ఉత్తరాలు రాశారు.