పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినా ఎకడా కొనుగోళ్లు జరగడం లేదని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. రోజుల తరబడి రైతులు వ�
కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇందుకు హుస్నాబాద్లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా, మాజీ సర్పంచ్లు కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర
మహబూబాబాద్ కాంగ్రెస్ సభలో ముదిరాజ్లను అవమానించడం సరికాదని ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి ఎదరబోయిన సూరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో లక్షా 60వేల మ�
విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని మోదీకి ఓటడిగే హక్కులేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో
తెలంగాణలో ఇటీవల కేఏ పాల్ కనిపించడం లేదని, ఆయన స్థానాన్ని ఆర్జీ పాల్ భర్తీ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి బీజేపీ భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ�
ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందంటూ మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం నిరసనదీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 24కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో గురువారం కేసు విచారణకు రాగా, తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరింది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావాలనే ప్రజల బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు.
గురుకుల సొసైటీల్లో బోధన సిబ్బంది కోసం చేపట్టిన నియామకాల ప్రక్రియ అడుగడుగునా లోపాలమయంగా మారింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరిలో నియామక పత్రాల పంపిణీ చేసింది.
ఎన్నికల్లో రైతులు, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక�
గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనే నెపంతో ఓసీ ఉద్యోగులను వదిలిపెట్టి కేవలం బీసీ ఉద్యోగులనే కాంగ్రెస్ ప్రభుత్వం బలి చేస్తున్నదని, ఇది సమంజసం కాదని సీఎం రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �
రైతులకు ఇచ్చిన హమీలను రేవంత్రెడ్డి వెం టనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హమీలు అమలుకు నోచుకోకపోవడంతో తెలంగాణ ఉద్యమగడ్డ సిద్దిపేట రైతులు పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీక
గురుకుల విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Post cards | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఉత్తరాలు(Post cards) రాస్తూ అన్నదాతలు(Farmer) ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమం ఉధృత మవుతున్నది.