పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే మహిళలకు ఫ్రీ బస్ బంద్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటిం�
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పైసా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుతో ఒక చుక్క కూడా అదనంగా రాలేదు. ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ఏర్పడలేదు. నీళ్లు పారలేదు. ఇదీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాదనలు.
కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దీంతో మహబూబ్నగర్ లోక్సభ స్థానం చరిత్రలో నిలిచిపోయింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడుసార్లు విజయం సాధి�
ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ మరెన్నో రోజులు ఉండదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు జోస్యం చెప్పారు. మాటప్పిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు ఒక తడికి కూడా నీరివ్వక, పంటలను ఎండబెట్టిన అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని, మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్ప�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతానన్న భయంతో సీఎం రేవంత్రెడ్డి ఎన్నడూ లేనివిధంగా దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 130 రోజులైనా, ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టింపేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో
సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కల్లాల్లో కన్నీళ్లతో ఉన్న రైతన్న దగ్గరికి వెళ్లి ఓటు అడగాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
MLA KP Vivekanand | బహిరంగ సభల్లో సీఎం రేవంత్ అభ్యంతరకర భాష వాడుతున్నారని.. సీఎం అని, ఇచ్చిన హామీలను మరిచి తిట్ల పురాణం అందుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే బీజేపీకిలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లా�
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు తనను ఆహ్వానించారని, కానీ పార్టీ మారే ఆలోచనే తనకు లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నారని వస్తున్న పుకార్లపై ఆయ
‘నేను జానారెడ్డి లాంటి వాడినో, జైపాల్రెడ్డి లాంటి వాడినో కాదు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు జానారెడ్డి, జైపాల్రెడ్డి అభిమానాలు తీవ్ర ఆగ్రహం వ్య
‘జనగామ మార్కెట్ యార్డులో ఇకపై ధాన్యం కొనుగోళ్లు ఉండవు.. పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడికి తేవద్దు.. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోండి’ అంటూ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు.