ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. బుధవారం ఆయన బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ, మాజీ మంత్రి జోగు రామన్న, �
పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం నెలకుందని, అభద్రతాభావంతో ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేశారని మండిపడ్డారు. సోమవారం జ�
మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర�
KCR | “గోదావరిలో వర్షాలు పడేకొద్దీ వరద పెరుగుతుంది. 70వేలు, 80వేలు, లక్ష క్యూసెక్కులకు పైగా వరదొస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలు మొత్తం గేట్లు మూయకుండా వరద పోయేందుకు అటు చివరన రెండు, ఇటు చివరన రెండు, నాలుగు చొప్పున �
రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని, నిరూపించకపోతే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి మీ అభ్యర్థిని తప్పిస్తారా? అని కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్�
రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు.
సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని విమర్శి�
సీఎం రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించే సీఎం ఎన్నికల ప్రచార సభాస్థలి ఏర్పాట్లను జహీరాబాద్ క
వాస్తవంగా నాతోపాటు ఎవరికైనా సీఎం పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే’ అంటూ భువనగిరి ఎన్నికల ప్రచారసభలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాని�