ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల వరుసగా చేసిన ఆరోపణలు ఇవి. రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్ వర్గాల్లో ఇవి కల్లోలం రేపుతున్నాయి.
రశీదు తప్పితే మసీదు తప్పదన్నది తెలంగాణలో నానుడి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇదే
KCR | తెలంగాణకు 1956 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అప్పుడు ఆంధ్రాలో కలిపి తెలంగాణ ప్రజల్ని గోస పెట్టిందని, ఇప్పుడు అడ్డగోలు హామీలు ఇ�
పదేండ్ల కింద ఫ్లోరైడ్బండతో నడుములొంగిన నల్లగొండ పదేండ్ల తరువాత లేచి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక్క పంటకే గగనమైన చోట రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు. ఎస్సారెస్పీ కాలువల్లో కాళేశ్వరం ఉప్పొంగిత
కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల పెండ్లీలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ పెద్ద మోసమని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ మండిపడ్డారు.
బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వరంగల్ పశ�
సీఎం రేవంత్రెడ్డి ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమని, అందరినీ కలుపుకొని పోవడంలో రేవంత్రెడ్డి విఫలమవుతున్నారని మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు.
కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి అనుభవించిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేంటో చెప్పు? గుడికో బడికో కనీసం ఐదు రూపాయలు కూడా ఎందుకు తేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
KTR | అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నాలుగు నెలలుగా వాటిని నెరవేర్చకుండా భస్మాసుర హస్తం చూపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డ�