‘మల్లన్నసాగర్ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్న నవ్వు.. మరి మల్లన్నసాగర్ నీళ్లను ఎందుకు హైదరాబాద్కు తీసుకుపోతున్నవ్..’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిలదీశారు. ‘వ�
‘నా బాగోతం చెప్తాడట ఈ యన.. దమ్ముంటే రా.. ఏ చౌర స్తా కొస్తావో రా.. నేను కూడా వస్తా.. నీ బాగోతం చెప్తానో.. నా బాగోతం చెప్తావో రా.. రెడీగా ఉన్నా.. నువ్వు మాట్లాడిన పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకి వస్తావా?’.. అంటూ ముఖ్యమం�
కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అ న్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక�
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సునీల్ కనుగోలు కలిసి రాష్ర్టాన్ని అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ �
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ హయాంలోనే పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ పాలించిన తొమ్మిదిన్నరేళ్లలో సంగారెడ్డి జిల్లాకు 28,181 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వం ఉండగా బా�
సీఏఏపై కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి తమ వైఖరి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మహమూద్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆ
బీఆర్ఎస్లో ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరి అభినవ కట్టప్ప అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వి
అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్ల�
పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వై�
‘వడ్లకు ఐదువందలు బోనస్ ఇస్తం.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తం’ అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను ఇన్నిరోజులూ మభ్యపెట్టి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయని మళ్లీ అదే హామీని ఎత్తుక�
పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టాయి. మహబూబ్నగర్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా గెలుపుపై ధీమాలో ఉన్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని రెండ�