పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే పదే రాహుల్ భజనకూ లోటు లేదు. పరనింద ఆపలేదు. కానీ, పద్దు లెక్కల్లోనే తేడా కొట్టింది! సంక్షేమానికి కోతపెట్టింది! ఎన్నికల ముందరి హామీలు.. భట్టి పద్దులో వట్టి కోతలుగా, గట్టి వ�
బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72 వేల కోట్లతో భారీ మొత్తంలో నిధులు కేటాయించామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు పథకాల అమలుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు గందరగోళంగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.3-5వేల కోట్లు కేటాయిస్తేనే పాతబస్తీ మెట్రోతో పాటు రెండో దశ ప్రాజెక్టు పనులను పట్టా�
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి.. చేస్తున్నదానికి పొంతన ఉండడంలేదు అనడానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. రూ.2,91,159 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లోనే రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దుద్యాల మండలంలో ని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మా విలేజ్ కోసం గురువారం చేపట్టిన భ�
చేనేత, వస్త్ర శాఖకు ప్రభుత్వం రూ.355కోట్లు కేటాయించింది. విద్యార్థుల యూనిఫామ్స్, దవాఖానల్లో ఉపయోగించే బెడ్షీట్లు వంటివి చేనేత సహకార సంఘాల ద్వారా సేకరిస్తామని బడ్జెట్లో ప్రకటించింది.
2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 610 ఫైర్మెన్ల ఉద్యోగాల నోటిఫికేషన్కు ఎంపికైన 483 మంది ఫైర్మెన్లు నాలుగు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
రాష్ట్ర బడ్జెట్కు (Telangana Budget) మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
అనుభవంలోకి వస్తే తప్ప జ్ఞానం బోధపడదని అంటే ఇదేనేమో. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తే పీసీసీ అధ్�
శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలుమార్లు సంవాదం జరిగింది.
ఎన్నికలకు ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్రెడ్డి, గద్దెనెకిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని, విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.