అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో అబద్ధాలాడేందుకు వెనుకాడట్లేదు నేటి పాలకులు. గొప్పల కోసం అలవికాని హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు.
Revanth Reddy | కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సుదీర్ఘ ప్రసంగంలో కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరస�
Telangana Assembly | ‘కేంద్ర బడ్జెట్’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా స�
KTR | కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన పోరాటం రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకుంటే భారతమంత అని కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు.
KTR | కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నరు. అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది ఈ రోజు? ఏం జ�
KTR | తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మంగళవారం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాలపై స్పందించారు. అలాగే, సభకు క�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజైన నేడు శాసన సభలో తొలుత క్వశ్చన్ అవర్ జరుగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
మూసీ సుందరీకరణ బడ్జెట్పై సీఎం రేవంత్రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని సీఎం ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఊసేలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంతో పాటు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండో దశ మెట్రోను వివిధ మార్గాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన�