మూసీనది ప్రక్షాళన కోసం కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి నగరంలోని మురికివాడల అభివృద్ధి తక్ష ణ కర్తవ్యంగా ఉండాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ పేర్కొన్నా�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తీసుకోవడంపై విమర్శలు
మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ�
‘కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది.. రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. ఇప్పటికే రెండేండ్లలో ఎందరో మా తోటి బాలలు కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలపాలయ్యారు.. అయినా మా కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదు.. రేవం�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పర్యటన తర్వాత సోమవారం రాత్రికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో పర్యటించటం ఇది 18వ సారి. డిప�
శివసత్తుల సందడి, పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో లష్కర్లో ఆధ్యాత్మిక శోభ సం
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది. రూ.1,000 కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. 13 ఏండ్లు, 16 ఏండ్లు, 18 ఏండ్ల క�
‘సీఎం రేవంత్ తాతయ్య.. మా కాలనీకి వెళ్లాలంటే భయంగా ఉంది.. రోడ్డంతా బురదమయంగా ఉంది. స్కూల్కు..వెళ్లాలన్నా..బయటకు వెళ్లాలన్నా.. ఇబ్బందులుపడుతున్నాం.. మా కాలనీకి రోడ్డు వేయండి ప్లీజ్' అంటూ..
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పీవీఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
నా తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. సోమవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్లో అధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని బంతిపూలతో �
బీర్లు, శీతల పానీయాలు, పెర్ఫ్యూముల పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట�