Bakka Judson | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడ్సన్ మాట్లాడుతూ.. కాలేజీల దగ్గర నిలబడి క�
రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల
ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనాడు రైతుబంధు కోసం ట్రెజరీలో జమ చేసిన రూ.7 వేల కోట్లను డిసెంబర్లో ఇవ్వకుండా, అసలు రైతుబంధునే ఎగ్గొట్టి ఇప్పుడు అదే డబ్బును రుణమాఫీ పేరుతో..
కాంగ్రెస్ మాటే శిలాశాసనం అంటూ రుణమాఫీపై సంబురాలు చేసిన ప్రభుత్వాన్ని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. గురువారం ఒక్కరోజే లక్షలోపు రుణాలన్నీ మాఫీఅయ్యాయని అదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఎ�
రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని నాగర్కర్నూల్ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షు�
‘డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి, రైతులకు రూ.31వేల కోట్ల రుణమాఫీ అని గొప్పలు చెప్పుకొని తీరా రూ.6వేల కోట్లే మాఫీచేసి సంబురాలు చేసుకుంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడుత రుణమాఫీలో లక్షలాది మంది రైతుల పేర్లు గల్లంతయినట్టు తెలుస్తున్నది. చాలా బ్యాంకులు, సహకార సంఘాల పరిధిలో నలభై నుంచి యాభైశాతం మందికి వర్తించనట్టు వెలుగులోకి వస్�
సీఎం రేవంత్రెడ్డిది ప్రజాపాలన కాదని, పటేల్ పాలన అని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గ్రూప్ 1లో మెయిన్కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. శ�
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మే�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్ల�