Harish Rao | ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. ఆంధ్రప్రదేశ్ పేర�
CM Revanth | సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం అసెంబ్లీలో(Telangana Assembly) మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
Telangana Assembly | ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వి�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్లో బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పది రోజుల పాటు సభను నిర్వహ�
‘అబద్ధం ఆడితే అతికినట్టుండాలి’ అన్నది పాతకాలం నాటి నానుడి. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఒక అబద్ధాన్ని పదేపదే వల్లెవేస్తూ.. అదే నిజమనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్
రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిష�
దేశంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక�
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం లింగాల్చేడ్ గ్రామ వాగులో రేవంత్ సర్కారు రూ.8.40 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న చెక్డ్యాం పనుల్లో కాంట్రాక్టర్ డొల్లతనం బయటపడింది.