CM Revanth Reddy | హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్(Hare Krishna Foundation) ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు.
రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు.
విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్కోలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు మంత్రులందరు, కాంగ్రెస్ సభ్యులు తన వాదనకు అడ్డుతగులుతున్నా.. మైక్ కట్చేసినా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రసంగంలో పదును ఏమాత్రం తగ్గలేదు.
‘ఎనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత నమ్మి నానపోస్తే పుచ్చిబుర్రలైనట్టుంది. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్లో అభయహస్తం శూన్యహస్తంగా మారింది.
కాళేశ్వరం జలాల పంపింగ్ ప్రక్రియను ఆగస్టు 2లోగా ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి మోటర్లు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వార్నింగ్కు రేవంత్ సర్కారు తలవంచింది
గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీమా ప్రీమియం చెల్లింపునకు నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బీమా పథక
అన్నివర్గాల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామదాస్ అథావలే అన్నారు. శనివారం మెదక్లోని బీజేపీ కార్యాలయాన్ని ఆయన స�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం కల్వకుర్తిలో పర్యటించనున్నారు. కొట్ర గేట్ వద్ద మాజీ మంత్రి దివంగత జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణతోపాటు కల్వకుర్తి లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించ
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టే చేసి డిసెంబర్ 9 నుంచి ఉన్న వడ్డీ రైతులపై మోపడంతో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు సాదు ఆంజనేయులు నుంచి బ్యాంకర్లు రూ.9వేల వడ్డీ కట్టి�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్�