షాద్నగర్లో దళిత మహిళను కొడుకు ముందే వివస్త్రను చేసి కరశంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మానవ మృగాల్లా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ డిమాండ్�
ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకు
సరారు బడుల పరిశుభ్రతకు నాలుగు నెలలు ఆలస్యంగా రేవంత్ సరారు నిధులు కేటాయించింది. బడులు ప్రారంభమైన రెండు నెలల తర్వాత పాఠశాలల పరిశుభ్రత బాధ్యత ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చే�
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం (ఎన్కేఎల్ఐఎస్) పనుల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని, ఈ నెల 9 నుంచి టెండ ర్లు స్వీకరించాలని నిర�
Anand Mahindra | తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ము�
తెలంగాణ ఆర్థికంగా, దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reedy) అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కొందరు పేదలకు, అర్హులకు అవసరమని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న స
కొంత కాలంగా రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఇంటర్ విద్యపై రేవంత్ సర్కారు దృష్టిసారించకపోవడం, సర్కారు కాలేజీలను బలోపేతంచేసే దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కాలేజీల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ నిర్మాణాత్మక ప్రగతికి దోహదపడేలా పెట్టుబడులు తీసుకొనిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆకాక్షించారు.
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొలిక్కి వచ్చింది. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనాతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు.
సిరిసిల్ల మరమగ్గం ఆగిపోయింది. నాలుగు నెలలుగా పనిలేక మూగబోయింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో కార్మికులకు చేతినిండా పని, పనికి తగ్గ కూలీతో పదేండ్లుగా బతుకుచూపిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ సర్కారు పట్టిం�
ఈ ఏడాది జూలై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్టు బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఆర్బీఐ వద్ద మరో రూ.3 వేల కోట్లు రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది.
ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం చట్టం తేవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ టీచర్లను కించపరుస్తూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం తప్పు అని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కితీ�
అమెరికా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్న ఆయనకు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్ఆర్ఐలు జేకేఎఫ్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు.