Drinking water | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు! ఇదే పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 557 మీటరు!
Telanagana CMO | తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయెల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ�
ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్రెడ్డి గద్దె దిగాలని పలువురు మహిళలు మండిపడ్డారు. మంగళవారం ప్రజాభవన్కు వచ్చిన ముస్లిం మైనార్టీ మహిళలు ప్రజాపాలనలో 8 నెలల క్రితం ఇచ్చ
హైదరాబాద్ ఇప్పుడు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీ ఇప్పుడు బీటెక్ సిటీగా మారిపోయింది. రాష్ట్రంలో బీటెక్ చదువులకు భాగ్యనగరమే కేరాఫ్ అడ్రస్గా మారింది. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలుంటే 109 హైదరాబాద్ �
నిజానికి పదేండ్ల తర్వాత ప్రజలు దయతలిస్తే బొటాబొటి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం గత ఏడెనిమిది నెలలుగా ఉండింది.
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
‘గ్రూప్-1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఎన్ని? క్యాటగిరీలవారీగా ఎంపిక కటాఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదు’ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. 2022లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్య క్తి గద్దర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు.
అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఐదేండ్లలో వీ హబ్లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీ హబ్తోపాటు తెలం
ఓ దళిత మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నదని, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకుండా పోయిందని, అంతా లాఠీ పోలీసింగే రాజ్యమేలుతున్నదని, శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఏమా
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమవుతుందా అని కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఊగిసలాడుతున్నది. అమెరికా ఆర్థిక మాంద్యం భయంతోనే సోమవారం స్టాక్ మ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్కటిగా పాతరేస్తున్నది. ప్రజలకు ఉపయోగపడేవి.. సమర్థంగా అమలైన స్కీమ్లను అటకెక్కిస్తున్నది. ఇప్పటికే అనేక పథకాలను నిలిపేయగా.. తాజాగా �
కాలం కాకపోవడం.. వరద రాకపోవడం.. కాళేశ్వరం జలాలను సర్కారు ఎత్తిపోయక పోవడంతో ఎగువ మానేరు ప్రాజెక్టులో నీళ్లు అడుగంటాయి. గతేడాది వరకు నిండుకుండను తలపించిన ఈ జలాశయంలో ఇప్పుడు నాలుగో వంతు కూడా నీళ్లు లేకపోవడం..
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటన చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అందుకు సంబంధించిన కసరత్తును కూడా చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘పంచాయతీరాజ్ చట్టం-2018’ ప్రకా�