తెలంగాణలో స్థానికత నిర్ధారణలో ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నది. స్థానికత నిర్ధారణ కోసం ఈ ఏడాది ప్రారంభం నుంచే విజ్ఞప్తులు అందినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ �
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం బాధ్యత నిర్మాణ సంస్థ మెఘాదేనని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్' హైదరాబాద్లో తమ క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది. అ మెరికా పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు, అధికారుల బృందం పలు క�
రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మరో రూ.3000 కోట్లు అప్పు తీసుకోనున్నది. ఈ నెల 6వ తేదీనే రూ.3000 కోట్ల రుణం తీసుకున్న రేవంత్రెడ్డి సర్కార్.. మరోసారి ఈ నెల 13న మళ్లీ రూ.3000 కోట్ల అప్పు తీసుకొనేందుకు చర్య�
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్లోని తమ కేపబులిటీ సెంటర్ను మరింత విస్తరించనుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది.
New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. శనివారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది.
రాష్ట్రంలో పాలన పడకేసిందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కీలక అధికారులు, మంత్రులందరూ విదేశీ పర్యటనలో ఉండడంతో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నిన్నమొన్నటి వరకు ఢిల్లీకి వెళ్లిరావడంతోనే ముఖ్యమంత్ర
జీవో-33లో మార్పులు చేయాలని కోరేందుకు వెళ్లిన తమపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. శుక్రవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వైద్యారోగ్య శాఖ మం�
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోటకు చెందిన తోటపల్లి రవికుమార్ జనవరి 3న ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్నా రు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు వర్తింపజేయాలని కోరారు.
తమ భూములను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని కొడంగల్ రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో మొరపెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన అట్టర్ఫ్లాప్ అయిందని, పెట్టుబడులు అన్నీ బోగస్గా మారాయని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి మండిపడ్డారు.
సుంకిశాల ప్రమాదానికి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణ చేశారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టుగా.. నిన్నటిదాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కుటుంబపాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు పూర్తిగా బరితెగించి రాష్ర్టాన్ని, రాష్ట్ర సంపదను కాంగ్రెస్ కు�