అవగాహన, రైతులపై చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదులుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో రైతులు నీటి కోసం ఎదురు చూస�
ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్యూచర్ స్టేట్ (భవిష్యత్తు రాష్ట్రం)’ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రా�
మూడు నెలల్లో రూ.75 కోట్లతో పూర్తి చేసిన రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఈ నెల 15 నుంచి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధిలో భాగం�
ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్
Hyderabad | హైదరాబాద్ నగరంలో వ్యాపార, వాణిజ్య దుకాణాల మూసివేత టైమింగ్స్పై గందరగోళం నెలకొంది. రాత్రి సమయాల్లో ఎన్నింటికి దుకాణాలు మూసివేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాద్ న�
‘పదవీ విరమణ చేసిన ఐఏఎస్, పోలీస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి అధికారులను తొలగించాలి. మేము దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
ప్రపంచబ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధతను వ్యక్తంచేసింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల సామ్రాజ్యం సాగుతున్నదని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారాలు నడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
రాష్ట్రంలో అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఇంకా సగానికిపైగా ఉన్నారని, ఇందుకు తమకు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రపంచ ప్రసిద్ధిపొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. నైపుణ్యాలతోపాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిషరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్