ప్రైవేట్ స్కూళ్లల్లో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సర్కారు స్కూళ్లల్లో పనిచేసే వారితో పోల్చితే సగం చదువుకున్నోళ్లే ప్రైవేట్ పాఠశాలల్లో బో�
‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ స�
రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన�
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీని తీసుకువస్తామని, దానికోసం పలు రాష్ర్టాల పాలసీలను అధ్యయనం చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. 2024 పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ బిల్లుప
రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభకు వేలాది మంది ఉపాధ్యాయులు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ కేటగిరీల ఉపాధ్యాయు
నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పినం.. ఆ విధంగానే సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమ
మా సభ్యత్వం రద్దవుతుందో లేదో కానీ.. ముందు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చేసరికి మీ సభ్యత్వం ఉంటదో? ఉండదో? చూసుకోండి’ అని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యానిం�
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందర యువతను వాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దారుణంగా మోసగించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలనకు బదులుగా ప్రతీకార (కక్షసాధింపు) పాలన నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన