ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయనిది.. సువిశాల భారతదేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం అమలు చేయనిది.. కరోనా కల్లోలంలో కాసుల కోసం కర్షకులు నేలవంక చూస్తున్న టైంలో భరోసా ఇచ్చింది
చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అత్యాధునిక యంత్రాల బిగింపు పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.80 లక్షలతో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేస్తుండగా.. జనవరి 3న వ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించ�
ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర ఉపాధి లేక వలస వెళ్లినవారితో కళ తప్పిన పల్లెలే కనిపించేవి.. స్వరాష్ట్రంలో ఇప్పుడు అవే పల్లెలు మరొకరికి బతుకుదెరువు చూపుతున్నాయి.
ముదిరాజులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా రూపకల్పన చేసి, దేశవ్యాప్తంగా ధర్మ పోరాటానికి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నుదుట మొట్టమొదటగా విజయ తిలకం దిద్దిన ఘనత సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఓటర్లకు దక్కుతుంది.
సాగుబాటలో రైతుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం రైతుబంధు. పంటకు పెట్టుబడి పెట్టే ఈ బృహత్తర కార్యక్రమం పదో విడుతగా నేటి నుంచి ఉమ్మడి జిల్లా అమ�