రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడులకు కొత్తరూపు తీసుకు వస్తున్నారు.
మహా సాహితీ దిగ్గజం దివికేగింది. సంస్కృత భాష చిన్నబోయింది. అమర భాషా పాండిత్యం విశ్రమించింది. 86 ఏండ్ల ఆధ్యాత్మిక, ఆధునిక, అభ్యుదయ, మధుర మంజుల మనోహర కవిత్వం నిష్క్రమించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తూ జలమండలి అందరి మన్ననలు అందుకుంటున్నది.
దేశంలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి అన్నదాతలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ
విద్యావ్యవస్థను మరింతగా పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మె ల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు.
రైతుబంధు పథకం నగదును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి రోజు బుధవారం 16,798 మంది రైతుల ఖాతాల్లో రూ.4 కోట్ల 10 లక్షల 89 వేల నగదు జమైంది.
యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
అన్నింటికి మించి వైద్యవిద్య కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో తక్కువ ర్యాంకు వస్తేనే సీటు వస్తుందన్న వాతావరణం ఉండేది. కానీ కేసీఆర్ సర్కారు చర్యలతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం ఈ ఏడా
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యవిద్య, వైద్యసేవలను పటిష్ఠం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప�