సీఎం కేసీఆర్ క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ వైపే నేడు దేశ ప్రజలంతా చూస్తున్నారని, బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
BRS Party | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో
Rythu Bandhu | ఇక రేపట్నుంచి తెలంగాణ పల్లెల్లో రైతుల ఫోన్లు టింగ్ టింగ్మని మోగనున్నాయి. బ్యాంకులు తెరవగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల
శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఘనస్వాగతం పలికారు.
రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తె లిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడం మన అదృష్టమని, అం దుకే ప్రజల క్షేమం కోసం సంక్షేమ పథకాలను అందజే స్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకొనే పార్టీ బీఆర్ఎస్ అని, తమ అధినాయకుడు, సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకొంటారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.