దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వె�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం కొత్త పుంతలు తొక్కుతున్నది. దళితుల ఆర్థికాభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా సామాజిక, ఆర్థిక మార్పులకు బలమైన బాటలు వేస్తున్నది.