సమర్థవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది.. ఆది నుంచి తెలంగాణ రాష్ట్రంపై అకసు వెల్లగకుతున్న బీజేపీతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తేలిపోయింది.. కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తే తెలంగాణకు తీరని నష్టం తప�
అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మామునూరులో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ కానుకలను అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో జలం పుష్కలంగా లభిస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు బంధు కోసం 2023 జనవరి 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సూచించారు.