క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ 18వ డివిజన్లోని సీబీసీ చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకలను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పం
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని గురుకుంటకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి సోదరుడు వెంకట్రాంరెడ్డి ఇటీవల మృతి చెందారు.