తెలంగాణలో ఎనిమిదేండ్లలోనే స్వల్ప కాలంలో చేపట్టిన వ్యవసాయరంగ అభివృద్ధి, అనుసరిస్తున్న వినూత్న విధానాలు.. దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేశాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
రైతన్న ఉగ్రుడయ్యాడు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై భగ్గుమన్నాడు. రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆ
ఉపాధిహామీ పథకంలో నిర్మించిన కల్లాల డబ్బులను వెంటనే వెనక్కి చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో ని�
నల్లబంగారంగా పేరొందిన బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా, అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ 103వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ కార్మికులు, సిబ్బందికి ఎమ్మ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రిచేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రవేశ పెట్టిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ష�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నంటిఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ ప�
CM KCR | తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపా�
CM KCR | నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం, పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి
Minister KTR | జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంభాషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కేటీఆ