రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజే పీ వివక్ష భరింపరానంతగా పెరుగుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం చేపట్టే ప్రతి పనిని కేంద్రం అడ్డుకొంటున్నదని ఆ�
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శుక్రవారం మహాధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చ�
సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయం విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొల్పుతున్నది.
కవాడిగూడ : జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీలో నాలుగురోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో ఆస్తి కోల్పోయిన బాధితులకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు జరిగే ధర్నాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, అందుకు సీఎం కేసీఆర్ గర్భిణులకు అందిస్తున్న కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభు త్వం కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ల సమస్యలపై స్పందించలేదు.. అతి తక్కువ వేతనంతో సేవలందించే వాళ్లం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో మొదటి