సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నుంచి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వినతిపత్రం అం�
ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హా
మన ఊరు - మన బడి కింద పాఠశాలలను అత్యుత్తంగా తీర్చిదిద్దు తామని, నిర్లక్ష్యం వహించకుండా ఉపాధ్యాయు లు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా పేర్కొన్నారు
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విస్తరణలో భాగంగా గురువా రం మహారాష్ట్రలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు.
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపు హౌస్లో నాలుగో పునఃప్రారంభమైంది. నాలుగో పంపు కూడా విజయవంతంగా నడిచిందని ఈఎన్సీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్
BRS Party | రైతు రాజ్యమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు రాజ్యం కోసం దేశంలోని రైతులందరినీ ఏకం చేస్తామని పేర్కొన్నారు. అబ్ కీ �
MLC Kavitha | ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే.. తెలంగాణలోనూ కేసీఆర్ ఒక్కడే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగుచేసుకొందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు.
బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి సరైన పోషకాలు అందాలి, అప్పుడే పండంటి బిడ్డకు జన్మనివ్వగలదని గ్రహించి సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెల�