తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో రూ.10 లక్షల నిధులతో సద్గురు శ్రీ సంత్ సేవలాల్ మహరాజ్ బంజారా భవన్ నిర్మాణానిక�
సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు.పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వ కానుకలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భం�
పాకాల ఆయకట్టులో యాసంగి సాగు కోసం చేపడుతున్న పంట కాల్వల మరమ్మతు పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరు కిలో మీటర్ల మేర బైక్పై తిరిగి పరిశీలించారు.
ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమా న్ని బుధవారం కామారెడ్డి నుంచి వర్చువల్ పద్ధత
ఆనాడు చట్ట సభల్లో బలం, అధికారులు, మీడియా మద్దతు, ఆర్థిక వనరులు కలిగి ఉన్న ఆంధ్రా పరిపాలకుల జిత్తులకు ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని సంఘటితం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు.
మాతాశిశువుల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటో
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం ప�
అవనిలోనే కాదు, ఆకాశంలోనూ సగమైన మహిళా లోకానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎనలేనిది. పసికందు నుంచి పండు ముదుసలి వరకూ ఆసరాగా నిలుస్తూ భరోసానిస్తున్నది.
సీఎం కేసీఆర్పై ఓ తాపీ మేస్త్రీ అభిమానం చాటుకున్నాడు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామం నుంచి ప్రసాద్ పాదయాత్ర చేపట్టాడు.
నిన్నమొన్నటి దాకా రైతు వ్యతిరేక చట్టాలతో ముప్పతిప్పులు పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.19.27 కోట్లతో 3,215 కల్లాలు న
అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలనను అందిస్తున్నారని షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.