రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్ శుభాకాంక్షలు తెలిపారు.
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల నమూనాలను రోడ్లు, భవనాలశాఖ అధికారులు సిద్ధం చేశారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నచింతకుంట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆల హాజరయ్య�
సర్కారు పాఠశాలల్లో నిర్వహణ ఖర్చుల కోసం అందజేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కొత్తగా పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి పాఠశాల అవసరాలకు ఏవ
విద్యుత్తు, ఇంధన పొదుపు అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నదని, విద్యార్థి దశలో అవగాహన కల్పించడం ద్వారానే వాటిని ఆదా చేయగలమని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు.
విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు.