యాసంగి సాగుకు సిద్ధమవుతున్న వేళ అన్నదాత ఇంటికి ‘రైతుబంధు’వస్తున్నది. ఈ నెల 28 నుంచి నేరుగా రైతుల ఖాతాకు చేరనున్నది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల వివరాలను యంత్రాంగం సేకరించింది.
Gadala Srinivas Rao | కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేగడంతో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్రావు ఒక ప్ర�
Telengana Martyrs Memorial | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా పరిశీ�
CM KCR | తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్ దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రావాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దాని కోసమే మళ్లీ మనం కొత్త యుద్ధానికి, కొత్త సమరానికి శంఖం పూరిం�
CM KCR | మానవుడు పరిణితిని, పరిపక్వతను సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాల్లో ఇంకా పురోగమనం చెందాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆ�
Errabelli Dayakar rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు హోంగార్డు జీతాలు కూడా తక్కువగా
Minister Harish rao | తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను రూపొందించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
Traffic restrictions | హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ఈ నెలాఖరు నుంచి అనేక రాష్ర్టాల్లో వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా పా
రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కి�
కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పేదప్రజలకు కానుకలు అందజేస్తున్నదని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్