సీఎం కేసీఆర్పై ఓ తాపీ మేస్త్రీ అభిమానం చాటుకున్నాడు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామం నుంచి ప్రసాద్ పాదయాత్ర చేపట్టాడు.
బుధవారం గ్రామం నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు. అతడికి దారిపొడవునా ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
– అయిజ రూరల్