karimnagar | కమాన్ చౌరస్తా, మార్చి 29 : రేకుర్తిలోని విజన్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పీపీ2(యూకేజీ) పూర్తి చేసుకోబోతున్
ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా అంతమొందించిన కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి గురువారం రెండు మృతదేహాలను కనుగొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన కూన ప్రసాద్ కుటు�
భారత వైమానిక దళానికి చెందిన కార్గిల్ అమరుడు, సార్జెంట్ పీవీఎన్ఆర్ ప్రసాద్ భార్య అనురాధకు వాయుసేన శౌర్య పతకానికి సంబంధించి నెలవారీ భత్యాన్ని అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ డైరె�
Canada Open : ఒలింపిక్స్ విజేత పీవీ సింధు(PV Sindhu) కెనడా ఓపెన్(Canada Open)లో అదరగొడుతోంది. మహిళల సింగిల్స్లో ఈ స్టార్ షట్లర్ క్వార్టర్ ఫైనల్కు చేరింది. తొలి రౌండ్లో 21-16, 21-9తో టైలాను చిత్తుచేసిన సింధుకు ప్రి - క్వార�
సీఎం కేసీఆర్పై ఓ తాపీ మేస్త్రీ అభిమానం చాటుకున్నాడు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామం నుంచి ప్రసాద్ పాదయాత్ర చేపట్టాడు.
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
సుబేదారి, మార్చి 12: పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సాదుల ప్రసాద్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. హన్మకొండలోని నందిహిల్స్లో నివాసం ఉంటున్న ప్రసాద�