జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన వేలేరు, చిల్పూరు, తరిగొప్పుల మండలాల ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టగా, హనుమ
Dasyam Vinay Bhaskar | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ �
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర ముగిసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా సీఎం రేవంత్రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించల�
T PCC Chief | ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాటాపై రాజీ పడటంతోనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టు పరిపూర్ణమైతే తెలంగాణకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కరించాలంటూ పదో తరగతి విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 40 మంది విద్యార్థులు ఉండవల్లి మం�
అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్ఠానం విశ్వసించడం లేదా? అందుకే తెలం�