KTR | హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాన�
KTR | వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా పక్కనపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తయ్యేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్టు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తార
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్రెడ్డి సర్కార్�
Palamuru Project | పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి అయి జిల్లాకు ఏమైనా చేస్తారని ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు పాశ్చతాపం పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Srinivas Goud | రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తోడుగా రైతుల్లో భరోసా కల్పించేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో డంప్యార్డ్ వద్దంటే తనను బెదిరిస్తున్నారని, సీబీసీఐడీ విచారణ పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
Rayapole Mandal | తాను ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎన్నికలకు ముందు స్వామివారికి మొక్కులు చెల్లించాలని వేడుకున్నామని.. అందుకు అనుగుణంగా తిమ్మక్కపల్లి నుంచి నాచారం దేవస్థానం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెలనెలా మంత్రి పొంగులేటికి చెల్లించే కాంట్రాక్టు బిల్లుల్లో ఒక నెల బిల్లును ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు, అధ్యాపకు�